కేంద్ర మంత్రిని కలిసిన అర్బన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి

63பார்த்தது
కేంద్ర మంత్రిని కలిసిన అర్బన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి
జిల్లాకు సంబంధించిన సభ్యత్వ నమోదు సమావేశం ఆదివారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం ఇంచర్ల ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి, కేంద్రమంత్రి జార్జ్ కురియాన్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల నాయకులు సభ్యత్వ ప్రముఖులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி