పక్షులకు విషం పెట్టి చంపారు

79பார்த்தது
ప్రాణంగా పెంచుకుంటున్న పావురాలను విషం పెట్టి చంపారని రేగొండ మండలం సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన బైరగాని రవి శుక్రవారం తెలిపారు. విషం పెట్టి చంపిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇటీవల తన కూతురును హాస్టల్ లో చేర్పించడానికి వెళ్లి వచ్చిన క్రమంలో తన పావురాలను కొంత మంది విషం పెట్టి చంపారని తెలుసుకొని, వాళ్ళను ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరించారని తెలిపారు.

தொடர்புடைய செய்தி