అక్టోబర్ 3 నుంచి 12 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు

85பார்த்தது
భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శ్రీ దేవిశరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించెందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. అక్టోబర్ 3 నుంచి 12 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. శ్రీ శుభాందదేవి, సరస్వతీ దేవి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజులపాటు అమ్మవార్లు వివిధ అలంకరణలో ప్రత్యేకంగా భక్తులను కనువిందు చేయనున్నారు. విశేష పూజలు అందుకోనున్నారు.

தொடர்புடைய செய்தி