భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం సరస్వతీ బ్యారేజ్ లో సిడబ్ల్యూపిఆర్ఎస్ నిపుణుల బృందం శుక్రవారం పరీక్షలు ప్రారంభించింది. ధనుంజయ నాయుడు నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం బ్యారేజ్ లో జియోఫిజికల్, జియోటెక్నికల్, జియో రాడర్ యంత్రం ద్వార పార్లర్ సెస్మిక్ వేవ్ మెథడ్ ద్వార పరీక్షలు నిర్వహించారు. మరమ్మత్తుల నేపద్యంలో 34, 35 పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట్ వద్ద పరీక్షలు చేస్తున్నారు.