మేడిగడ్డ బ్యారేజ్ కు భారీగా వరద

54பார்த்தது
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డలక్ష్మీబ్యారేజీకి భారీగా వరద వస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాణహిత, గోదావరి నదులు ఉప్పొంగి 8. 650 మీటర్లకు ప్రవహిస్తుంది. దీంతో సోమవారం సాయంత్రం వరకు 3, 51, 970 క్యూసెక్కుల వరద రాగా, బ్యారేజీ మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు.

தொடர்புடைய செய்தி