వరంగల్: 220 మంది అభ్యర్థులు డీఎస్సీకి ఎంపిక: కలెక్టర్

72பார்த்தது
డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 9న హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందచేయనున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం డిఎస్సి లో ఎంపికైన అభ్యర్థులను తరలించడానికి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరంగల్ జిల్లా నుండి 220 మంది అభ్యర్థులు డీఎస్సీకి ఎంపికయ్యారని వారిని తరలించడానికి 5 బస్సులు ఏర్పాటు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி