వెన్నచేడ్: తెలుగు పండిట్ గా ఎంపికైన టీచర్ కు సన్మానం

54பார்த்தது
వెన్నచేడ్: తెలుగు పండిట్ గా ఎంపికైన టీచర్ కు సన్మానం
గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో మైసగాళ్ల బాలయ్య కుమారుడు గోపాల్ డీఎస్సీలో తెలుగు టీచర్ (స్కూల్ అస్సిస్టెంట్) గా ఉద్యోగానికి ఎంపికైన సందర్బంగా అంబేద్కర్ యువజన సంఘం వారు గురువారం శుభాకాంక్షలు తెలిపి అనంతరం సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు గుర్రాల చెన్నయ్య, మాజీ ఎంపీటీసీ రేణుక దశరథ, వెంకటయ్య టీచర్, శ్రీనివాస్, వెంకట్ రాములు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி