నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

54பார்த்தது
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తాండూరు మండలంలో విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు మండల విద్యుత్ ఏఈ వెంకట్ నాయుడు తెలిపారు. శనివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు మండలంలోని అన్ని గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி