బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్న నాయకులు

73பார்த்தது
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో దఫా రైతు రుణమాఫీ చేయడంతో మంగళవారం వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం వద్ద రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, రైతుని రాజు చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி