గడ్డి మందు పిచికారి.. ఆవులు మృతి

70பார்த்தது
గడ్డి మందు పిచికారి.. ఆవులు మృతి
గడ్డిమందు పిచికారి చేసిన మేత మేసిన 2 కాడెడ్లు, ఓఆవు మృత్యువాత పడిన ఘటన తాండూరు మండల పరిధిలోని వీరారెడ్డిపల్లిలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు ఆనంద్ రోజు మాదిరిగానే తన వద్ద ఉన్న 2 కాడెడ్లు, ఓ ఆవును మేతకు తీసుకెళ్లాడు. గ్రామానికి చెందిన పెద్ద నరసింహులు తన వ్యవసాయ పొలంలో గడ్డి మందు పిచికారీ చేశాడు. అదే పొలంలో పశువులు మేయడంతో అస్వస్థతకు గురై మృతి చెందాయి. దీంతో పిఎస్లో ఫిర్యాదు చేశాడు.

தொடர்புடைய செய்தி