రంజిత్ రెడ్డి విజయం తథ్యం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

50பார்த்தது
రంజిత్ రెడ్డి విజయం తథ్యం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయం తథ్యం అని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం పూడూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

தொடர்புடைய செய்தி