హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

76பார்த்தது
బంగ్లాదేశ్ లో హిందువుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ శనివారం కుల్కచర్ల మండల కేంద్రంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు, నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ. బంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, బంగ్లాదేశ్ లో హిందువుల ప్రాణాలకు రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி