పంట నష్టం అంచనా వేయాలని ఆదేశాలొచ్చాయి

77பார்த்தது
పంట నష్టం అంచనా వేయాలని ఆదేశాలొచ్చాయి
పంట నష్టం అంచనా వేయాలని ఆదేశాలొచ్చాయని తాండూర్ ఏడీఏ రుద్రమూర్తి సోమవారం తెలిపారు. ఏఈవోలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని చెప్పారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తరవాత పరిశీలన కార్యక్రమం ముమ్మరం చేసి అంచనా నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని వివరించారు. పొలాల్లో వర్షపు నీరు నిలవకుండా చిన్న కాల్వ చేసి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி