సయ్యద్ పల్లి గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో.

74பார்த்தது
సయ్యద్ పల్లి గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ పల్లి గ్రామ పంచాయతీని శుక్రవారం పరిగి ఎంపీడీవో కరీం సందర్శించారు. ఈ సందర్భంగా పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం నర్సరీ, పల్లె ప్రకృతి వనాలను, పరిశీలించి వాటిలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరశురాం రెడ్డి, మాజీ సర్పంచ్ కోట్ల వెంకట్ రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி