చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

60பார்த்தது
చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
దోమ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం డబ్బులను అవసరానికి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహేష్ బాబు, కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி