కుల్కచర్ల: అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి

69பார்த்தது
కుల్కచర్ల: అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి
కుల్కచర్ల అంగడి బజార్ లో రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద పూజ కార్యక్రమంలో గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు భీంరెడ్డి పాల్గొన్నారు. అయన మాట్లాడుతూ నిత్య పూజలు అందుకుంటున్న అమ్మవారి ఆశీస్సులు అందరి పై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி