భక్తిశ్రద్ధలతో గణేష్ నిమర్జనం జరుపుకోవాలి

72பார்த்தது
భక్తిశ్రద్ధలతో గణేష్ నిమర్జనం జరుపుకోవాలి
నిత్య పూజలు అందుకున్న ఏకదంతుడు నిమర్జనాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని తహశీల్దార్ మురళీధర్ పేర్కొన్నారు. కుల్కచర్ల మండల కేంద్రంలోని పలు వినాయకుల దగ్గర ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్వాహకులతో సమావేశమై ఈ సందర్భంగా మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తిశ్రద్ధలతో నిమజ్జనం జరుపుకోవాలని మండపాల నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி