ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం

65பார்த்தது
ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం
శ్రీ సత్య సాయి భజన మండలి వారి ఆధ్వర్యంలో కొడంగల్ పట్టణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 85 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 25 మందికి కంటి శుక్లాలు ఉన్నట్లుగా గుర్తించి ఆపరేషన్ల నిమిత్తం వైద్యులు శంకరా కంటి ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రషీద్, అమిత్, సత్యసాయి భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி