ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు, నాయకులు

78பார்த்தது
పరిగి మండల పరిధిలోని జాఫర్ పల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురామ్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు లాలు కృష్ణ ఆధ్వర్యంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండవ దఫా రైతు రుణమాఫీ చేసి రైతుల సంక్షేమానికి కృషి చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி