ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీమంత్రి

56பார்த்தது
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీమంత్రి
వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో మంగళవారం బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ సమావేశంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ తో కలిసి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించేందుకు అందరూ ఐకమత్యంగా కృషి చేయాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி