రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

73பார்த்தது
రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని కోస్గి మండలం సర్జఖాన్ పెట్ లోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కృష్ణవేణి, నవిత, శ్రీజ విద్యార్థులు ఈనెల 14, 15న హైదరాబాద్ లోని సరూర్నగర్ లో జరిగే రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు అండర్-12, 14 విభాగాల్లో ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో పాఠశాల హెచ్ఎం శ్రీకృష్ణ గౌడ్, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జాతీయస్థాయిలో కూడా రాణించాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி