VIDEO: స్క్రాప్ గోధాంలో ఎగిసిపడుతున్న మంటలు

28484பார்த்தது
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల(M) బొంతపల్లి పారిశ్రామిక వాడలోని మైత్రి డ్రగ్స్ పరిశ్రమ ఎదురుగా ఏర్పాటు చేసిన అక్రమ స్క్రాప్ గోడౌన్ లో మంటలు చెలరేగాయి. కెమికల్ డ్రమ్ముల నిల్వలు ఉన్నట్టుగా స్థానికులు అనుకుంటున్నారు.భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానిక పరిశ్రమలు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు స్క్రాప్ గోధాం యాజమాన్యం అందుబాటులో లేకపోవడం గమనార్హం.

தொடர்புடைய செய்தி