విషాదం: చెరువులో ఈతకు దిగి ఇద్దరు చిన్నారులు మృతి

50பார்த்தது
విషాదం: చెరువులో ఈతకు దిగి ఇద్దరు చిన్నారులు మృతి
ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నందవరం మండలం మాచాపురంకి చెందిన అనిమేష్‌(6), ఉదయ్‌కుమార్‌(12)
చెరువులో ఈతకు దిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி