గొడుగుల ఊరేగింపులో భక్తులు కానుకలు ఇవ్వవద్దని టీటీడీ విజ్ఞప్తి

80பார்த்தது
గొడుగుల ఊరేగింపులో భక్తులు కానుకలు ఇవ్వవద్దని టీటీడీ విజ్ఞప్తి
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నై నుంచి ప్రతి ఏటా శ్రీవారికి గొడుగులు సమర్పించడం ఆనవాయితీ. తమిళనాడులో తిరుముల్లైవాయల్‌, తిరువళ్లూర్‌ మీదుగా సాగే ఊరేగింపు నేడు (సోమవారం) తిరుమలకు చేరుకుంటుంది. అయితే.. భక్తులెవరూ గొడుగుల ఊరేగింపులో ఎలాంటి కానుకలు అందించొద్దని టీటీడీ సూచించింది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలిపింది.

தொடர்புடைய செய்தி