సైకత శిల్పంతో రతన్ టాటాకు ఘన నివాళి (వీడియో)

52பார்த்தது
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్‌ మాజీ ఛైర్మన్‌ రతన్ టాటా (86) బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రిని క‌లిచివేస్తోంది. పలువురు ప్రముఖులు రతన్ టాటాకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్.. రతన్ టాటా సైకత శిల్పాన్ని రూపొందించి నివాళి అర్పించారు. పూరీ బీచ్‌లో ఇసుక కళాఖండాన్ని రూపొందించి ఆయనకు అంకితం ఇచ్చారు.

தொடர்புடைய செய்தி