రైలు ఢీ.. రెండు కాళ్లు తెగిపోయి యువతి మృతి (షాకింగ్ వీడియో)

1522பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో సోమవారం అలీగంజ్ ప్రాంతంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్ళు తెగిపోయి.. తలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி