రైలు ప్రమాదం.. భయానకంగా డ్రోన్ విజువల్స్

74பார்த்தது
చెన్నై శివారు తిరువళ్లూరులోని కవరైపెట్టె స్టేషన్ లో గూడ్స్ రైలును ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొన్న ఘటనకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ భయానకంగా ఉన్నాయి. ప్రమాద ధాటికి భాగమతి ఎక్స్ ప్రెస్ రైలు 13 బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడినట్లుగా విజువల్స్ లో తెలుస్తోంది. రైలు 90km స్పీడుతో ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. చిక్కుకుపోయిన ప్రయాణికులను చెన్నై సెంట్రల్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி