రైలు ప్రమాద ఘటన.. తిరిగి ప్రారంభమైన రాకపోకలు (వీడియో)

71பார்த்தது
తమిళనాడులోని భాగమతి ఎక్స్ప్రెస్-గూడ్స్ రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఏ నేపథ్యంలో మార్గంలోని రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి 8.30కి జరిగిన ఈ ప్రమాదంలో పలు బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీల్లో మంటలను ఆర్పేశారు. తప్పడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టిన సిబ్బంది శనివారం రాత్రి 9:05కు ట్రాకు ను పునరుద్ధరించారు.

தொடர்புடைய செய்தி