నేడు టీమిండియా-బంగ్లాదేశ్ చివరి టీ20

55பார்த்தது
నేడు టీమిండియా-బంగ్లాదేశ్ చివరి టీ20
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం భారత్ - బంగ్లాదేశ్ మధ్య మూడో టీ 20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు టీ 20ల్లో గెలుపొంది ఆధిక్యంలో ఉన్న టీమిండియా జట్టు ..మూడో టీ 20 మ్యాచ్ కు సిద్దమైంది. ఈ మ్యాచ్ లోనూ గెలుపొంది సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలన్న కృతనిశ్చయంతో భారత్ టీమ్ ఉంది. మరో వైపు .. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.

தொடர்புடைய செய்தி