హైదరాబాద్‌ నెహ్రూ జూపార్క్‌లో పెరగనున్న టికెట్‌ ధరలు.. ఎంతంటే?

57பார்த்தது
హైదరాబాద్‌ నెహ్రూ జూపార్క్‌లో పెరగనున్న టికెట్‌ ధరలు.. ఎంతంటే?
హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌లో టికెట్‌ ధరలు పెరగనున్నాయి. తాజాగా పెంచిన కొత్త రేట్లు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని నెహ్రూ జూపార్క్‌ క్యూరేటర్‌ జె.వసంత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూపార్క్‌ సందర్శనకు ప్రవేశ రుసుం పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 చొప్పున వసూలు చేయనున్నారు. ఫోటో కెమెరాకు రూ.150, వీడియో కెమెరా రూ.2500, ట్రైన్ రైడ్ పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40లుగా నిర్ణయించారు.

தொடர்புடைய செய்தி