ఎక్స్‌పైరీ అయిన తేదీలను తొలగించి ఐస్‌క్రీమ్‌లను అమ్ముతున్న దుండగులు (వీడియో)

65பார்த்தது
ఢిల్లీలో భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. దరియా గంజ్‌లో కొందరు దుండగులు ఐస్‌క్రీమ్‌లపై ఎక్స్‌పైరీ అయిన తేదీలను తొలగించి రోడ్లపై అమ్ముతున్నారు. ఇలాంటి విషపూరితమైన ఐస్‌క్రీమ్‌లను ఒకవేళ చిన్నపిల్లలు తింటే వాళ్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అందుకే చిన్నపిల్లలకు ఐస్‌క్రీమ్‌లను కొనిచ్చే ముందు చాలా జాగ్రత్తగా పరిశీలించి, కొనివ్వాలి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

தொடர்புடைய செய்தி