దుర్గగుడిలో దొంగల చేతివాటం.. మహిళ నల్లపూసల గొలుసు దొంగలించారు (వీడియో)

76பார்த்தது
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం మూలా నక్షత్రం పురస్కరించుకొని అమ్మవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే ఆలయంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. క్యూ లైన్ లలో చైన్ స్నాచింగ్ లకి పాల్పడ్డారు. ఈ మేరకు తన నల్లపూసల గొలుసు దొంగలించారు అంటూ ఓ భక్తురాలు కమాండ్ కంట్రోల్ ఆఫీస్ లో ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

தொடர்புடைய செய்தி