ఢిల్లీ బస్సుల్లో రెచ్చిపోతున్న దొంగలు (వీడియో)

76பார்த்தது
దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిరోజు ఏదో ఘటన జరుగుతూనే ఉంటుంది. అందుకు సంబంధించిన ఘటనలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఢిల్లీలోని డిటిసి, క్లస్టర్ బస్సుల్లో ప్రయాణికుల మధ్య తగాదాలు పెరిగిపోతుంటే.. మరోవైపు మరో పక్క జేబు దొంగలు రెచ్చిపోతున్నారు. అయితే బస్సుల్లో సీసీ కెమెరాలు, ప్యానిక్ బటన్‌లు ఉన్నా జేబు దొంగలు మాత్రం వాళ్ల చేతివాటం చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

தொடர்புடைய செய்தி