ఒకే బైక్ పై ఆరుగురి ప్రయాణం.. వీడియో వైరల్

56பார்த்தது
ఒకే బైక్ పై ఆరుగురు యువకులు ప్రమాదంకరంగా ప్రయాణం చేశారు. ఈ ఘటన యూపీలోని ఉన్నావ్ లో ఇటీవల చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి ఓ యువకుడు బైక్ నడిపాడు. తనతో పాటు ఏకంగా ఐదుగురిని బైక్ మీద ఎక్కించుకొని ప్రయాణం సాగించాడు. ఈ క్రమంలో బైకర్ పెట్రోల్ ట్యాంక్ పై కూర్చొని బైక్ నడపడం గమనార్హం. ఓ కారులోని వ్యక్తులు వీరిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி