కందుకూరికి అనేక అవమానాలు

70பார்த்தது
కందుకూరికి అనేక అవమానాలు
వీరేశలింగం విద్యాధికుడు కావడం.. తాను చేపట్టే సంఘసంస్కరణ కార్యక్రమాలకు ఎవరు అడ్డువచ్చినా లెక్క చెయ్యక పోవడంతో ఏమీ చెయ్యలేని సాంప్రదాయ వాదులు ఆయనను అవమానించడం కోసం తమ ఇళ్లల్లో వీరేశం, వీరయ్య లాంటి పేర్లు గల వారిని పనికి కుదుర్చుకుని వీరేశలింగం పంతులు ఆ దారిన వెళుతుండగా 'ఒరేయ్ వీరిగా' లాంటి పిలుపులతో పాటు కొన్ని తిట్లూ కూడా వాడేవారని రాజమండ్రిలో తెలుగు లెక్చరర్ గా పనిచేసి విశ్వనాథం తెలిపారు.

தொடர்புடைய செய்தி