గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారికి బోనస్

85பார்த்தது
గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారికి బోనస్
కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్-C ఉద్యోగులు, గ్రూప్-B నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ను ప్రభుత్వం ప్రకటించింది. 2024 మార్చి 31లోపు ఉద్యోగంలో చేరిన, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 6 నెలలు విధులు నిర్వహించిన వారు ఈ బోనస్ కు అర్హులుగా ప్రకటించింది. పనిచేసిన రోజులను బట్టి చెల్లింపులు ఉండనున్నాయి. అర్హులైన ఉద్యోగులకు యావరేజ్ గా రూ.6908 బోనస్ అందనున్నట్లు సమాచారం. ఈ బోనస్ కు కేంద్ర పారామిలిటరీ, ఆర్మీ ఉద్యోగులూ అర్హులే.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி