ఆలయం పక్కనే మృతదేహం పూడ్చివేత.. భగ్గుమన్న హిందువులు

580பார்த்தது
కర్నూలు జిల్లా ఆలూరు శివారులో హనుమాన్ విగ్రహం సమీపంలో క్రిస్టియన్ మతస్తులు చనిపోయిన వ్యక్తిని పూడ్చి పెట్టడంపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవాలయం సమీపంలో క్రిస్టియన్ స్మశాన వాటిక ఏర్పాటు చేయడం ఏంటని విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆందోళన చేపట్టారు. విశ్వహిందూ పరిషత్‌కు పలు హిందూ సంఘాల మద్దతు పలికాయి. ఆంజనేయ స్వామి ఆలయం పక్కన క్రిస్టియన్ వ్యక్తిని పూడ్చి పెట్టడంతో హిందూవులు రాస్తారోకో నిర్వహించారు.

தொடர்புடைய செய்தி