కోపంతో అత్త చెవి కొరికేసిన కోడలు.. అతికించలేమని చేతులెత్తేసిన డాక్టర్లు

50பார்த்தது
కోపంతో అత్త చెవి కొరికేసిన కోడలు.. అతికించలేమని చేతులెత్తేసిన డాక్టర్లు
గుంటూరు జిల్లా తుళ్లూరు గ్రామంలో కంభంపాటి శేషగిరి, పావని అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కోడలు పావనికి, అత్త నాగమణికి మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గొడవ కాస్త పెరగడంతో క్షణికావేశంలో కోడలు అత్త చెవిని పూర్తిగా కొరికేసింది. దీంతో బాధితురాలు ఆసుపత్రికి వెళ్లగా.. చెవిని అతికించలేమని డాక్టర్లు చేతులెత్తేశారు.

தொடர்புடைய செய்தி