సూర్యాపేట జిల్లా మద్దిరాల కేజీబీవీ కేజీబీవీ పాఠశాల భవనం రెండో అంతస్తుపై నుంచి దూకి ఆరో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.సిబ్బంది వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసుకుందని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలింస్తారు.