డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో తెలుగమ్మాయి యమలపల్లి సహజ భారత్‌ నంబర్‌వన్‌

59பார்த்தது
డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో తెలుగమ్మాయి యమలపల్లి సహజ భారత్‌ నంబర్‌వన్‌
డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో తెలుగమ్మాయి యమలపల్లి సహజ భారత్‌ నంబర్‌వన్‌గా నిలిచింది. సోమవారం ప్రకటించిన మహిళల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో సహజ 302వ స్థానం సాధించింది. అంకిత రైనా(307), శ్రీవల్లి రష్మిక(374), వైదేహి చౌదరి(439), రుతుజ భోసాలె(469) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. యుఎస్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన అమెరికా టెన్నిస్‌ స్టార్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌.. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానం సాధించాడు.

தொடர்புடைய செய்தி