వరద బాధితులకు రూ.11కోట్ల భారీ విరాళం ఇచ్చిన తెలంగాణ పోలీసులు (వీడియో)

57பார்த்தது
తెలంగాణ పోలీసులు రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం ఒకరోజు జీతాన్ని విరాళంగా అందజేశారు. తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి మొత్తం రూ.11,06,83,571అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును డీజీపీ జితేందర్‌ సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు. తెలంగాణ పోలీసు అకాడమీలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు హాజరైన సీఎంకు డీజీపీ చెక్కు అందించారు.

தொடர்புடைய செய்தி