తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కోదాడ లో ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూం

426பார்த்தது
తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నూతనంగా ఎంపైర్ స్కూటీ షోరూం ప్రారంభించినారుస్కూటీని రెండు మోడల్స్గా మార్కెట్లోకి విడుదల చేసినారు రెండు గంటలు పెట్టినట్టయితే 70 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ 1700 రూపాయలు ఫోను v48 మోడల్ 39 వేలు రియో 48000 రూపాయలుగా లభిస్తుంది నో లైసెన్స్ నో పెట్రోల్ నో ఇన్సూరెన్స్ లో నో రిజిస్ట్రేషన్ సదుపాయాలు ఉన్నాయి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించినారు జలగం షోరూమ్ ఎంపైర్ స్కూటీ లను ప్రారంభించడం మంచి విషయమే మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు టిఆర్ఎస్ ఇంచార్జ్ శశిధర్ రెడ్డి అన్నారు

தொடர்புடைய செய்தி