తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పేదల కోసం జరిగింది: సీపీఎం

60பார்த்தது
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పేదల కోసం జరిగింది: సీపీఎం
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పేదల కోసం జరిగిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు, సీపీఎం పట్టణ కార్యదర్శి ఎం ముత్యాలు శనివారం అన్నారు. కోదాడలో సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా సీపీఎం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు డా. సూర్యనారాయణ, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జట్టుకొండ బసవయ్య ఉన్నారు.

தொடர்புடைய செய்தி