కేఆర్సీ పురం గండి పనులు పరిశీలించిన మంత్రి ఉత్తమ్

54பார்த்தது
కేఆర్సీ పురం గండి పనులు పరిశీలించిన మంత్రి ఉత్తమ్
భారీ వర్షాల కారణంగా కాలువలకు, చెరువులకు పడ్డ గండ్లను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం నడిగూడెం మండలం రామచంద్రాపురంలో ఎన్ఎస్పీ కెనాల్ కు ఇటీవల వరదల కారణంగా పడిన గండి మరమ్మత్తు పనులను ఆయన పరిశీలించారు. పనులు నాణ్యంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి, నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி