సుద్ద ముక్క పై కాళోజీ... సూక్ష్మ కళాకారుని ప్రతిభ

64பார்த்தது
కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి ప్రజా కవి కాళోజీ జయంతి , తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా అంగుళం సుద్ద ముక్క పై కాళోజీ , తెలంగాణ తల్లి ప్రతిమ లను ను చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యపు, పప్పు గింజలు, సుద్ధముక్క లపై జాతీయ నాయకుల, ప్రజాప్రతినిధుల, కళాకారుల, దేవుళ్ళ, ప్రతిమలు చెక్కిఅబ్బుర పరిచాడు. సూక్ష్మ కళలో రాణిస్తున్న చారిని అభినందించారు.

தொடர்புடைய செய்தி