గణేష్ నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలి

59பார்த்தது
గణేష్ నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలి
గణేష్ నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో గణేష్ నిమజ్జనం పురస్కరించుకొని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி