ఎర్రవరం ఫ్యాక్స్ లో రైతుల ఆందోళన

77பார்த்தது
కోదాడ మండలం ఎర్రవరం ఫ్యాక్స్ లో రుణమాఫీ కానీ రైతుల ఆందోళన చేపట్టారు. సీఈఓ హుస్సేన్, కంప్యూటర్ ఆపరేటర్ వెంకటేశ్వర్లు ను సస్పెండ్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పాలక వర్గం మళ్ళీ సమావేశ మై సిఈఓ, కంప్యూ టర్ ఆపరేటర్ లను సస్పెండ్ చేయకుండా పాలకవర్గం తీర్మాణం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. కాగా పాలకవర్గ సమావేశానికి చైర్మన్ గైర్హాజరు కావడం కోసం మెరుపు.

தொடர்புடைய செய்தி