ఆశాజ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

68பார்த்தது
ఆశాజ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ
నడిగూడెం మండలం లోని రామాపురం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎన్. ఆర్. ఐ. కరుణాకర్ సహకారం తో ఆశాజ్యోతి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూ 20 వేల విలువైన నోట్ బుక్స్ బ్యాగ్స్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ ఉపాధ్యాయులు రామదాస్, వెలిగేటి సుధాకర్, రేపాకల రాంబాబు, చిత్తలూరి వీరబ్రహ్మం , బత్తిని శ్రీనివాస్ , ఆరే రమేష్, ఎండి జానీ బేగం ఉన్నారు.

தொடர்புடைய செய்தி