మంత్రి ఉత్తమ్ వరద ప్రాంతాల పరిశీలన

61பார்த்தது
మంత్రి ఉత్తమ్ వరద ప్రాంతాల పరిశీలన
హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మఠంపల్లి మండలం మట్టపల్లి, చౌటపల్లిల్లో వరద తాకిడికి గురై నష్ట పోయిన రైతులను పరామర్శించారు. భారీ వర్షాలతో రైతాంగానికి తీవ్ర మైన నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు. నష్ట పోయిన రైతులకు ఎకరానికి పది వేలు, ఇళ్ళు కోల్పోయిన వారికి ఇళ్ళు కట్టిస్తామన్నారు. అధికారులు బాధితులకు అండగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி