ముక్త్యాల బ్రాంచ్ గండి పనులు పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

70பார்த்தது
ముక్త్యాల బ్రాంచ్ గండి పనులు పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
హుజూర్నగర్ మండలం పరిధిలోని కరక్కాయలగూడెం గ్రామం వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ కు గండి పడిన కాలువ ప్రదేశాన్ని ఇరిగేషన్ అధికారులు, కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మాటి వరప్రసాద్ రెడ్డి బుధవారం పరిశీలించారు. కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఇర్ల సీతారాం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி